Wednesday, 8 June 2016

ముఖ్య‌మంత్రి శ్రీ నారా చంద్ర‌బాబు నాయుడు గారితో

ఆంధ్ర‌ప్ర‌దేశ్ విభ‌జ‌న జ‌రిగి రెండు సంవత్స‌రాలైన సంద‌ర్భంగా రాష్ట్ర ప్ర‌భుత్వం విజ‌య‌వాడ న‌గ‌రంలోని ఏ వ‌న్ క‌న్వెన్ష‌న్లో న‌వ నిర్మాణ దీక్షా స‌మావేశాల‌ను ఏర్పాటు చేసింది. అందులో నేను సౌమ్య అక్క విజ‌యానంద్ అన్న‌య్యతో క‌లిసి అంబా ప‌రాకు... మ‌హిషాసుర మ‌ర్దిని నాట్యం చేశాం. ఈ సంద‌ర్భంగా ముఖ్య‌మంత్రి శ్రీ నారా చంద్ర‌బాబు నాయుడు గారితో మా సౌమ్య అక్క ఫోటో అడిగి తీయించింది. ఆయ‌న కూడా మ‌మ్మ‌ల్ని అంద‌రిని అభినందించారు. 

ఫోటోలో వ‌రుస‌గా విజ‌య‌వాడ ఎమ్పీ శ్రీ కేశినేని నానిగారూ , సుప్ర‌జ‌... 

నేనూ ( దాస‌రి భార్గ‌వి ప్ర‌త్యూష ), 

సౌమ్య అక్క‌... ముఖ్య‌మంత్రి చంద్రబాబు నాయుడు గారూ... విజ‌యానంద్ అన్న‌య్య‌, మ‌న‌స్విని, మ‌చిలీప‌ట్నం ఎమ్పీ  శ్రీ కొన‌క‌ళ్ళ నారాయ‌ణ గారూ, జ‌ల‌వ‌న‌రుల శాఖ మంత్రి శ్రీ దేవినేని ఉమామ‌హేశ్వ‌ర‌రావు గారూ, ఎదురుగా కూర్చున్న హ‌ర్ష నందిని, మ‌హిత‌.