దాసరి భార్గవి ప్రత్యూష
Sunday, 11 November 2012
పద్మశ్రీ శోభానాయుడుగారితో దాసరి భార్గవి ప్రత్యూష
పద్మశ్రీ శోభానాయుడు గారికి విజయవాడలో ఘనంగా సన్మానం చేశారు.ఈ సందర్బంగా నేను కూడా కార్యక్రమానికి వెళ్లి శోభానాయుడు గారి దీవెనలు పొందగలిగాను. నాకు ఈ అనుభూతి చాలా ఆనందం కలిగించింది.
No comments:
Post a Comment
Newer Post
Older Post
Home
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment