Sunday, 11 November 2012

పద్మశ్రీ శోభానాయుడుగారితో దాసరి భార్గవి ప్రత్యూష

పద్మశ్రీ శోభానాయుడు గారికి విజయవాడలో ఘనంగా సన్మానం చేశారు.ఈ సందర్బంగా నేను కూడా కార్యక్రమానికి వెళ్లి శోభానాయుడు గారి దీవెనలు పొందగలిగాను. నాకు ఈ అనుభూతి చాలా ఆనందం కలిగించింది. 

No comments:

Post a Comment